BJP MLA Raja Singh: గోవుల పాపం కచ్చితంగా సీఎం కేసీఆర్‌కు తగులుతుంది: రాజాసింగ్

BJP MLA Rajasingh again fires on CM KCR over Cow slaughter. ఆదివారం బక్రీద్ సందర్భంగా వదకు గురైన గోవుల పాపం కచ్చితంగా సీఎం కేసీఆర్‌కు తగులుతుందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. 

  • Zee Media Bureau
  • Jul 11, 2022, 05:57 PM IST

బక్రీద్ పండుగను దృష్టిలో ఉంచుకుని వ్యాపారం కోసం పశువులను విక్రయించకుండా.. గ్రామ పంచాయతీలకు ఆదేశాలు ఇవ్వాలని ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఆదివారం బక్రీద్ సందర్భంగా వదకు గురైన గోవుల పాపం కచ్చితంగా సీఎం కేసీఆర్‌కు తగులుతుందని ఆయన అన్నారు. 
 

Video ThumbnailPlay icon

Trending News