Bandi Sanjay: నష్టపోయిన రైతులను పరామర్శించిన బండి సంజయ్‌..

Bandi Sanjay: ఇవాళ కరీంనగర్‌ జిల్లాలో బీజేపీ జాతీయ ప్రదాన కార్యదర్శి బండి సంజయ్‌ పర్యటించారు.. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన సందర్శించారు.

  • Zee Media Bureau
  • Aug 6, 2023, 08:04 PM IST

Bandi Sanjay: ఇవాళ కరీంనగర్‌ జిల్లాలో బీజేపీ జాతీయ ప్రదాన కార్యదర్శి బండి సంజయ్‌ పర్యటించారు.. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన సందర్శించారు.. భారీ వరదలతో నష్టపోయిన రైతులు, ప్రజలను ఆయన పరామర్శించారు.

Video ThumbnailPlay icon

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x