CM KCR: కరీంనగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన.. దెబ్బతిన్న పంటలు పరిశీలన

CM KCR: కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్‌ శివారులో సీఎం కేసీఆర్ పర్యటించారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించిన సీఎం రైతులను ఓదార్చారు. 

  • Zee Media Bureau
  • Mar 24, 2023, 01:09 PM IST

CM KCR: ఏ సమయంలోనూ రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకోలేదన్నారు సీఎం కేసీఆర్. కొందరు అసత్య ప్రచారం చేస్తున్న ప్రాజెక్టులను పూర్తిచేస్తున్నామని చెప్పారు. కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్‌ శివారులో దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. తర్వాత రైతులతో మాట్లాడి వారిని ఓదార్చారు. 

Video ThumbnailPlay icon

Trending News