CM Jagan: ఇవాళ నర్సీపట్నంలో సీఎం జగన్ పర్యటన.. వైద్య కళాశాలకు శంకుస్థాపన

CM Jagan: ఇవాళ అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నంలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు  అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. 

  • Zee Media Bureau
  • Dec 30, 2022, 03:10 PM IST

CM Jagan: ఏపీ సీఎం జగన్ ఇవాళ అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అక్కడ ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. తాండవ-ఏలేరు కాలువల అనుసంధానికి శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం జరగనున్న బహిరంగ సభలో జగన్ ప్రసగించనున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x