Manavatarai: రోడెక్కిన సింగరేణి బాధితులు..పరిహారం ఇవ్వాలని డిమాండ్..!

Manavatarai: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. సింగరేణి బాధితులు ఆందోళనకు దిగారు.

  • Zee Media Bureau
  • Aug 18, 2022, 07:27 PM IST

Manavatarai: సింగరేణి బాధితులు రోడెక్కారు. సింగరేణి బాంబు పేలుళ్లతో ఇళ్లు దెబ్బతింటున్నాయి. ఇప్పటివరకు నష్టపోయిన వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బాధితుల ఆందోళనకు మానవతరాయ్‌ సంఘీభావం తెలిపారు. సింగరేణి బాధితుల ఆందోళనకు పోలీసులు భగ్నం చేశారు. 

Video ThumbnailPlay icon

Trending News