Rahul Gandhi: తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో  కొనసాగుతోంది. మూడు రోజుల విరామం అనంతరం ఆయన మళ్లీ పాదయాత్రను గురువారం ప్రారంభించారు. మక్తల్ శివారులోని సబ్ స్టేషన్ నుంచి నేడు పాదయాత్ర మొదలైంది. 

  • Zee Media Bureau
  • Oct 27, 2022, 09:05 PM IST

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో  కొనసాగుతోంది. మూడు రోజుల విరామం అనంతరం ఆయన మళ్లీ పాదయాత్రను గురువారం ప్రారంభించారు. మక్తల్ శివారులోని సబ్ స్టేషన్ నుంచి నేడు పాదయాత్ర మొదలైంది. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
 

Video ThumbnailPlay icon

Trending News