Munugode By Election: మునుగోడు ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌కు వామపక్షాల మద్దతు


మునుగోడు ఉపఎన్నిక వేళ టీఆర్ఎస్ పార్టీకి వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. ఉపఎన్నికలో బీజేపీని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీకి మద్దతునిస్తున్నట్లు తెలిపాయి. ఇవాళ మునుగోడులో జరిగే బహిరంగ సభకు సీపీఐ, సీపీఎం పార్టీల నేతలు కూడా హాజరుకానున్నారు.

  • Zee Media Bureau
  • Aug 20, 2022, 04:11 PM IST


మునుగోడు ఉపఎన్నిక వేళ టీఆర్ఎస్ పార్టీకి వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. ఉపఎన్నికలో బీజేపీని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీకి మద్దతునిస్తున్నట్లు తెలిపాయి. ఇవాళ మునుగోడులో జరిగే బహిరంగ సభకు సీపీఐ, సీపీఎం పార్టీల నేతలు కూడా హాజరుకానున్నారు.

Video ThumbnailPlay icon

Trending News