Dasoju Sravan: బీజేపీలో చేరనున్న దాసోజు శ్రవణ్ కుమార్

Dasoju Sravan:  ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ప్రకటన సందర్భంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీని పబ్లికి లిమిటెడ్ కంపెనీలా మార్చేశారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తీరుతో కాంగ్రెస్ కు తీరని నష్టం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్ బీజేపీలో చేరడం ఖాయమైంది.

  • Zee Media Bureau
  • Aug 6, 2022, 03:04 PM IST

Video ThumbnailPlay icon

Trending News