Etala Rajender: బీజేపీలోకి వలసల పర్వం..తాజాగా మరిన్ని చేరికలు..!

Etala Rajender: తెలంగాణలో బీజేపీ పుంజుకుంటోంది. క్రమేపి వలసలు పెరుగుతున్నాయి.

  • Zee Media Bureau
  • Aug 19, 2022, 07:07 PM IST

Etala Rajender: తెలంగాణలో రాజకీయాలు హీట్‌ మీద ఉన్నాయి. బీజేపీలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు భారీగా చేరుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సమక్షంలో చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా ఘట్‌కేసర్ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, సర్పంచ్ కావేరి ముత్యం రెడ్డి..ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకున్నారు. త్వరలో మరిన్ని చేరికలు ఉంటాయని ఆయన తెలిపారు. 

Video ThumbnailPlay icon

Trending News