Etela Rajender: 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతారన్న ఈటల

Etela Rajender: తెలంగాణలో ప్రస్తుతం వలసల పర్వం కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈనెల 21న బీజేపీలో చేరనున్నారు. చేరికలకు సంబంధించి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతారని చెప్పారు ఈటల రాజేందర్.

  • Zee Media Bureau
  • Aug 6, 2022, 03:12 PM IST

Video ThumbnailPlay icon

Trending News