Car Lorry Collide: ఒంగోలు విద్యార్థులు తమిళనాడులో దుర్మరణం

AP Students Accident: పొరుగు రాష్ట్రం తమిళనాడులో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీలోని ఒంగోలుకు చెందిన విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. వేగంగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఐదుగురు మృతి చెందగా.. ఇద్దరు గాయపడ్డారు.

  • Zee Media Bureau
  • Aug 13, 2024, 02:30 PM IST

Video ThumbnailPlay icon

Trending News