Governor Tamilisai: భద్రాచలం వరద ముంపు గ్రామాల్లో పర్యటించిన గవర్నర్ తమిళిసై

Governor Tamilisai:  తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటిస్తున్నారు. అశ్వారావుపేట మండలం పాములపల్లిలో వరద ప్రభావిత ప్రాంతాలను ఆమె పరిశీలించారు.

  • Zee Media Bureau
  • Jul 18, 2022, 04:03 PM IST

Governor Tamilisai:  తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటిస్తున్నారు. అశ్వారావుపేట మండలం పాములపల్లిలో వరద ప్రభావిత ప్రాంతాలను ఆమె పరిశీలించారు. బాధితులతో మాట్లాడి.. ధైర్యం చెప్పారు. అనంతరం స్థానికులకు మెడికల్‌ కిట్లతో పాటు రేషన్‌ ను పంపిణీ చేశారు. మరోవైపు గవర్నర్ పర్యటన సందర్భంగా అధికారులెవరూ వెంట లేకపోవటంతో మరోసారి ప్రోటోకాల్ వివాదం తెరపైకి వచ్చింది.

Video ThumbnailPlay icon

Trending News