Revanth Reddy: రేవంత్‌ రెడ్డి పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో విచారణ

Revanth Reddy: టీఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ హైకోర్టులో తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ తాజాగా విచారణకు వచ్చింది. 

  • Zee Media Bureau
  • Dec 20, 2022, 10:33 AM IST

Revanth Reddy: బిఆర్ఎస్ పార్టీ మార్పును సవాలు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన ఫిర్యాదు తిరస్కరణకు గురైన నేపథ్యంలో ఆయన ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. బంగారు కూలీ కేసు కోర్టులో విచారణలో ఉన్నందున ప్రస్తుతానికి బిఆర్ఎస్ పార్టికి అనుమతి ఇవ్వకూడదని విజ్ఞప్తి చేస్తూ రేవంత్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు.

Video ThumbnailPlay icon

Trending News