Ayodhya Temple: అయోధ్య రామమందిరానికి హెలికాప్టర్ సర్వీస్‌.. ప్రారంభించిన యోగి సర్కార్..

Ayodhya Temple: శ్రీరామ నవమి సందర్భంగా అయోధ్య రామమందిరం దర్శనానికి హెలికాప్టర్ సర్వీస్ ను యోగి సర్కారు ప్రారంభించింది. 

  • Zee Media Bureau
  • Mar 30, 2023, 07:27 PM IST

Ayodhya Temple: శ్రీరామ నవమి సందర్భంగా యోగీ ప్రభుత్వం రామభక్తులకు గొప్ప బహుముతి ఇచ్చింది. పండుగ సందర్భంగా యూపీలోని అయోధ్య రామ మందిర దర్శనానికి హెలికాప్టర్ సర్వీస్ ను ప్రారంభించారు. ఈ రైడ్ కు గాను ఒక్కోక్కరి నుంచి రూ. 3 వేల రూపాయల వరకు యోగి సర్కారు వసూలు చేస్త్తోంది. 

Video ThumbnailPlay icon

Trending News