Mahabubabad: మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత

మహబూబాబాద్ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. జిల్లా కేంద్రంలోని కొత్త కలెక్టరేట్ కార్యాలయానికి  సమీపంలో  సర్వే నెంబర్ 255/1 ప్రభుత్వ భూముల్లో పేదలు గుడిసెలు వేసుకోవగా.. వాటిని బుధవారం ఉదయం అధికారులు పోలీసు బలగాలతో వచ్చి తొలగించారు. అధికారులతో గుడిసె వాసుల వాగ్వవాదానికి దిగారు. పూర్తి వివరాలు ఇలా.. 
 

  • Zee Media Bureau
  • May 25, 2023, 10:06 AM IST

Video ThumbnailPlay icon

Trending News