Apple Farmers: యాపిల్ పండ్లను వరద నీటిలో పారబోసి నిరసన

భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్‌లో రోడ్లు అస్తవ్యస్తంగా మారిపోయాయి. ట్రాన్స్‌పోర్ట్ బంద్ అయింది. దీంతో అక్కడి రైతుల యాపిల్ పండ్లను కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. యాపిల్ పండ్లను కొనేవారు లేక రైతులు వరదనీటిలో పారబోసి నిరసన తెలిపారు.

  • Zee Media Bureau
  • Jul 31, 2023, 09:42 PM IST

Video ThumbnailPlay icon

Trending News