Jagadish Reddy: హైడ్రా బాధితుల కష్టాలు చూసి మాజీ మంత్రి కన్నీళ్లు

Jagadish Reddy Gets Tears With HYDRAA Victims: హైడ్రా బాధితుల కష్టాలు విని బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు కన్నీళ్లు పెడుతున్నారు. మొన్న మాజీ మంత్రి హరీశ్ రావు భావోద్వేగానికి లోనవగా.. తాజాగా మరో మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. రాజేంద్రనగర్‌లోని కిషన్‌బాగ్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ బృందం పర్యటించింది.

  • Zee Media Bureau
  • Sep 30, 2024, 10:43 PM IST

Video ThumbnailPlay icon

Trending News