JP NADDA: నయా నిజాం కేసీఆర్ కథ ముగిసింది.. జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు

JP NADDA: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరోసారి నిప్పులు చెరిగారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. హన్మకొండ సభలో ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను నయా నిజాంతో పోల్చిన జేపీ నడ్డా.. నిజాంను సాగనంపేందుకే బండి సంజయ్ ప్రజా సంగ్రాయ యాత్ర చేస్తున్నారని చెప్పారు. తెలంగాణను కేసీఆర్ చీకట్లోకి తీసుకువెళ్తున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ఫ్యామిలీకి ఏటీఎంలా మారిపోయిందన్నారు జేపీ నడ్డా.

  • Zee Media Bureau
  • Aug 28, 2022, 03:56 PM IST

Video ThumbnailPlay icon

Trending News