Gujarat Bridge Collapse: కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో 137 కి చేరిన మృతుల సంఖ్య

Gujarat Bridge Collapse: గుజరాత్ రాష్ట్రంలోని మోర్బీలో తీగల వంతెన కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మచ్చ నదిలో వేలాడే వంతెన కూలిపోవడంతో ఇప్పటివరకు 132 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంతో పాటు ఎన్డీఆర్ఎఫ్,ఆర్మీ,ఎయిర్ ఫోర్స్, నావికా బృందాలను సహాయ చర్యల కోసం మోర్బీ వంతెన వద్ద రంగంలోకి దించారు.

  • Zee Media Bureau
  • Oct 31, 2022, 02:32 PM IST

Video ThumbnailPlay icon

Trending News