Munugode Bypoll: వలస నేతలు బీజేపీలో ఇమడలేకపోతున్నారా?

Munugode Bypoll: వలస నేతలు బీజేపీలో  ఇమడలేకపోతున్నారా.. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు కమలం పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదా.. అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలతో అవుననే సమాధానమే వస్తోంది. ఇతర పార్టీల నుంచి బీజేపీ చేరిన నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడిపోతున్నారు.

  • Zee Media Bureau
  • Oct 25, 2022, 06:15 PM IST

Munugode Bypoll: వలస నేతలు బీజేపీలో  ఇమడలేకపోతున్నారా.. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు కమలం పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదా.. అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలతో అవుననే సమాధానమే వస్తోంది. ఇతర పార్టీల నుంచి బీజేపీ చేరిన నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడిపోతున్నారు. గత వారం రోజుల్లోనే నలుగురు కీలక నేతలు కమలానికి కటీఫ్ చెప్పి కారు ఎక్కేశారు. త్వరలో మరికొందరు గులాబీ గూటికి చేరుతారనే ప్రచారం సాగుతోంది. వరుసగా జరుగుతున్న పరిణామాలతో బీజేపీలో ఆందోళన నెలకొంది.

Video ThumbnailPlay icon

Trending News