Pawan Kalyan Fire: ఎమ్మెల్యే ద్వారంపూడి రూ.1500 కోట్లు దోచేశారు: పవన్‌ కళ్యాణ్

Pawan Kalyan Fire: కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి నేర సామ్రాజ్యం నడుపుతున్నారని జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్ మండిపడ్డారు. రాష్ట్రంలో బియ్యం ఎగుమతులు, దిగుమతులు చేసి రూ. 1500 కోట్లు దోచేశారని ఆరోపించారు. 

  • Zee Media Bureau
  • Jun 19, 2023, 10:09 AM IST

Pawan Kalyan Fire: కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి నేర సామ్రాజ్యం నడుపుతున్నారని జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్ మండిపడ్డారు. రాష్ట్రంలో బియ్యం ఎగుమతులు, దిగుమతులు చేసి రూ. 1500 కోట్లు దోచేశారని ఆరోపించారు. YCP అండ చూసుకునే ఈ దోపిడీలు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే ద్వారంపూడి ఇంట్లో అందరూ గూండాలని తెలిసిందని జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్ అన్నారు.

Video ThumbnailPlay icon

Trending News