Praja Sangrama Yatra: నేటి నుంచే బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర!

Praja Sangrama Yatra: Telangana BJP president Bandi Sanjays Praja Sangrama Yatra 4th Phase starts from Today. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత 'ప్రజా సంగ్రామ యాత్ర' నేడు ప్రారంభం కానుంది. 

  • Zee Media Bureau
  • Sep 12, 2022, 04:49 PM IST

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత 'ప్రజా సంగ్రామ యాత్ర' నేడు ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారం చిత్తారమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ జెండా ఊపి యాత్రను ప్రారంభిస్తారు.

Video ThumbnailPlay icon

Trending News