Tammineni: 'రాజ‌గోపాల్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించాలి..' : త‌మ్మినేని వీర‌భ‌ద్రం

Tammineni Veerabhadram: మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. 

  • Zee Media Bureau
  • Oct 31, 2022, 01:42 PM IST

Tammineni Veerabhadram: తన స్వార్థం కోసం ఉప ఎన్నికను తీసుకొచ్చిన బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని బంగారిగడ్డలో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో తమ్మినేని వీరభద్రం పాల్గొని ప్రసంగించారు. 

Video ThumbnailPlay icon

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x