YS Avinash Reddy : ముందస్తు బెయిల్ పిటీషన్‌పై విచారణ

YS Avinash Reddy : కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ మీద తెలంగాణ హై కోర్టు నేడు మళ్లీ విచారణ చేపట్టనుంది. నిన్న ఈ విచారణను కోర్టు నేటికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత ఇంప్లీడ్ అయిన సంగతి తెలిసిందే.

  • Zee Media Bureau
  • May 26, 2023, 05:00 PM IST

Video ThumbnailPlay icon

Trending News