Manipur Issue: క్షేమంగా చేరుకున్న తెలుగు విద్యార్థులు

మణిపూర్ నుంచి తెలుగు విద్యార్థులు క్షేమంగా హైదరాబాద్‌కు చేరుకున్నారు. రెండు ప్రత్యేక విమానాల ద్వారా ప్రభుత్వం వారిని ఇక్కడికి రప్పించింది. ఏపీ విద్యార్థుల కోసం ఎయిర్ పోర్టు వద్ద మూడు బస్సులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. 

  • Zee Media Bureau
  • May 8, 2023, 11:27 PM IST

Video ThumbnailPlay icon

Trending News