Tirumala Temple: ప్రకృతి రమణీయతను సంతరించుకున్న తిరుమల శేషగిరి కొండలు

Tirumala Temple: గత మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తిరుమల కొండలు ప్రకృతి రమణీయతను సంతరించుకున్నాయి. పొగమంచు మధ్య శేషగిరి కొండలు తిరుమలను సందర్శించే భక్తులను, పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి.
 

  • Zee Media Bureau
  • Dec 16, 2022, 08:55 AM IST

Tirumala Temple: ఇటీవల కాలంలో వరుసగా కురుస్తున్న వర్షాలతో తిరుమల కొండలపై నుంచి జాలువారుతున్న నీరు ఎత్తైన జలపాతాలను తలపిస్తున్నాయి. ఆ దృశ్యాలు చూసిన వేంకటేశ్వర స్వామి భక్తులు ప్రకృతి పారవశ్యంలో మంత్రముగ్దులవుతున్నారు.

Video ThumbnailPlay icon

Trending News