Revanth Reddy: సీఎం కేసీఆర్‌పై క్రిమినల్ కేసులు పెట్టాలి: రేవంత్ రెడ్డి

హోంగార్డు రవీందర్ మరణానికి తెలంగాణ ప్రభుత్వమే కారణమని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రవీందర్ ఆత్మహత్యకు కారణమైన సీఎం కేసీఆర్‌పై హత్య నేరం కింద క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. రవీందర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. 

  • Zee Media Bureau
  • Sep 9, 2023, 11:34 PM IST

Video ThumbnailPlay icon

Trending News