TRS MLA Rohit Reddy: ఫిర్యాదులో కీలక విషయాలు వెల్లడించిన రోహిత్ రెడ్డి

TRS MLA Rohit Reddy: టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కీలక విషయాలు వెల్లడించారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను బీజేపిలో చేర్చుకునే పథకంలో భాగంగా వారితో ఒక ఒప్పందానికి వచ్చేందుకు ముగ్గురు ఏజెంట్స్ కలిసినట్టు రోహిత్ రెడ్డి చేస్తోన్న ఆరోపణలు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి.

  • Zee Media Bureau
  • Oct 28, 2022, 09:36 AM IST

TRS MLA Rohit Reddy: టిఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యారు. బీజేపి తమను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందంటూ రోహిత్ రెడ్డి చెప్పడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Video ThumbnailPlay icon

Trending News