TTD Board:సెప్టెంబర్ 27వ నుండి శ్రీవారి బ్రహ్మోత్సవాలు. టీటీడీ కీలక నిర్ణయాలు

TTD Board: వారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తులు సమక్షంలో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 27వ తేదీ నుండి అక్టోబర్ 5 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం అని ఆయన తెలిపారు. టీటీడీ పాలక మండలి నిర్ణయాలను ఆయన వెల్లడించారు. సెప్టంబర్ 27వ తేదీన శ్రీవారికి రాష్ర్ట ప్రభుత్వం పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.

  • Zee Media Bureau
  • Jul 11, 2022, 07:14 PM IST

Video ThumbnailPlay icon

Trending News