YS Sharmila: వరద కష్టాలు చూసిన వైఎస్‌ షర్మిల

YS Sharmila: విజయవాడ వరద కష్టాలను ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల స్వయంగా పరిశీలించారు. ప్రకాశం బ్యారేజ్‌ను సందర్శించిన అనంతరం నీట మునిగిన సింగ్ నగర్‌లో పర్యటించి వరద బాధితులను పరామర్శించారు.

  • Zee Media Bureau
  • Sep 5, 2024, 12:46 AM IST

Video ThumbnailPlay icon

Trending News