రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

Last Updated : Nov 21, 2017, 10:59 AM IST
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

సికింద్రాబాద్ - విజయవాడ రైలు ప్రయాణికులకు శుభవార్త.. ఈ రెండు నగరాల మధ్య నడుస్తున్న  శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ కు అదనంగా ఓ సెకండ్ సెట్టింగ్ బోగీ ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్న పేర్కొంది. ఈ బోగీతో రైలు ప్రయాణికులకు కొంత వెసులుబాటు లభిస్తుందని దక్షిణ మధ్య చీఫ్ పీఆర్వో ఉమాశంకర్ తెలిపారు. తాజా నిర్ణయం వెంటనే అమల్లోనికి వస్తుందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.

Trending News