Weight Loss in 7 Days: మందార పువ్వు టీతో 7 రోజుల్లో కొలెస్ట్రాల్‌ తగ్గటమే కాదు.. ఇట్టే బీపీని తగ్గిస్తుంది

Reduce Cholesterol with Hibiscus Flower Tea: మందార పువ్వు టీని తీసుకోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే గుణాలు కొలెస్ట్రాల్‌ సమస్యలను దూరం చేస్తుంది. అయితే ఇంకా ఎలాంటి వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 10, 2023, 07:30 PM IST
Weight Loss in 7 Days: మందార పువ్వు టీతో 7 రోజుల్లో కొలెస్ట్రాల్‌ తగ్గటమే కాదు.. ఇట్టే బీపీని తగ్గిస్తుంది

Reduce Cholesterol Levels with Hibiscus Flower Tea in 7 Days: మందార పువ్వును పూర్వీకులు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి వినియోగించేవారు. ఆయుర్వేద శాస్త్రంలో కూడా ఈ పువ్వుకు చాల ప్రాధాన్యత ఉంది. ఈ పువ్వు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది. అయితే ప్రస్తుతం ఈ పువ్వుకు మార్కెట్‌లో చాలా డిమాండ్‌ పెరిగి.. దీనితో తయారు చేసి చాలా రకాల ప్రోడక్ట్స్‌ మార్కెట్‌లో విచ్చలవిడిగా లభిస్తున్నాయి.  ఇందులో చర్మానికి సంబంధించినవి మరికొన్ని, అయితే మరికొన్ని జుట్టుకు సంబంధించినవి లభిస్తున్నాయి. ఈ పువ్వుతో తయారు చేసిన డికాషన్‌ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

మందార పువ్వు ప్రయోజనాలు:
మందార పువ్వు డికాషన్‌ ప్రతి రోజూ తాగడం వల్ల అధిక రక్తపోటు సమస్యల కూడా సులభంగా దూరమవుతాయి. అంతేకాకుండా రక్తం మెరుగుపడి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

గుండెకు చాలా మంచిది:
ప్రస్తుతం చాలా మందిలో గుండెపోటు సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ మందార పువ్వు డికాషన్‌ తాగడం వల్ల మంచి ఫలితాలు పొందొచ్చు. అంతేకాకుండా గుండె పోటు సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

Also Read: How To Control Diabetes: ఈ గుజ్జుతో 2 రోజుల్లో మధుమేహం దిగి రావడం ఖాయం!

కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది:
విచ్చలవిడిగా అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల చాలా మందిలో కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా మందారపు పువ్వుతో తయారు చేసిన టీని తాగడం వల్ల కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

జీర్ణ క్రియను పెంచుతుంది:
చాలా మందిలో ప్రస్తుతం జీర్ణ క్రియ సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా మందారపు పువ్వు టీలో తేనెను కలుపుకుని తీసుకుంటే బరువు తగ్గడమేకాకుండా జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: How To Control Diabetes: ఈ గుజ్జుతో 2 రోజుల్లో మధుమేహం దిగి రావడం ఖాయం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News