లోక్ సభ ఎన్నికల ఫలితాలు: ముందంజలో దూసుకుపోతున్న బీజేపి

లోక్ సభ ఎన్నికల ఫలితాలు: ముందంజలో దూసుకుపోతున్న బీజేపి

Last Updated : May 23, 2019, 10:04 AM IST
లోక్ సభ ఎన్నికల ఫలితాలు: ముందంజలో దూసుకుపోతున్న బీజేపి

న్యూఢిల్లీ: ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించిన వివరాల ప్రకారం లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత తొలి గంటన్నరసేపట్లో వెలువడిన ఓట్ల లెక్కింపు సరళని పరిశీలిస్తే, బీజేపి 229 స్థానాలతో ముందంజలో వుండగా, కాంగ్రెస్ 56 స్థానాలతో వెనుకంజలో వున్నాయి. ఎర్లీ ట్రెండ్స్ ఫలితాలను విశ్లేషిస్తే, బీజేపీ మరెవ్వరిపై ఆధారపడకుండానే సొంతంగా అధికారంలోకి రావచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అయితే, అంతిమ ఫలితం ఎలా వుండనుందో తెలియాలంటే ఫలితాలు పూర్తి స్థాయిలో ఫలితాలు వెలువడే వరకు వేచిచూడాల్సిందే.

Trending News