సీబీఐ నూతన డైరెక్టర్‌గా ఐపీఎస్ రిషి కుమార్ శుక్లా నియామకం

సీబీఐ డైరెక్టర్‌గా ఐపీఎస్ రిషి కుమార్ శుక్లా నియామకం

Last Updated : Feb 3, 2019, 02:42 PM IST
సీబీఐ నూతన డైరెక్టర్‌గా ఐపీఎస్ రిషి కుమార్ శుక్లా నియామకం

న్యూఢిల్లీ: సీబీఐ నూతన డైరెక్టర్‌గా ఐపీఎస్ రిషి కుమార్ శుక్లా నియమితులయ్యారు. ఎన్నో తర్జనభర్జనల అనంతరం ఐపీఎస్ రిషి కుమార్ శుక్లాను డైరెక్టర్‌గా నియమిస్తూ కమిటి నిర్ణయం తీసుకుంది. నియామకాల కమిటి రిషి కుమార్ శుక్లా నియామకంపై అమోదం తెలిపింది. సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో ఉంటారని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించింది.

Trending News