CM MK Stalin: భారతదేశంలో సంకీర్ణ పాలన రావాలి.. ప్రజలు సిద్ధం కండి: సీఎం ఎంకే స్టాలిన్

MK Stalin Speaking for India: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పీకింగ్ ఫర్ ఇండియా మూడో ఎపిసోడ్‌లో మాట్లాడారు. రాష్ట్రాల హక్కులు కేంద్ర ప్రభుత్వం కాలరాయడంపై ఆయన ప్రశ్నించారు. ఫెడరలిజం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Nov 1, 2023, 11:00 AM IST
CM MK Stalin: భారతదేశంలో సంకీర్ణ పాలన రావాలి.. ప్రజలు సిద్ధం కండి: సీఎం ఎంకే స్టాలిన్

MK Stalin Speaking for India: కాగ్ రిపోర్ట్‌పై గురించి 7 మెగా స్కామ్‌ల గురించి తాను మాట్లాడనని.. అదంతా నిజమేనని కేంద్ర ప్రభుత్వమే అంగీకరిస్తున్నట్లుగా బీజేపీ ప్రభుత్వం అవినీతిని బయటపెట్టిన అధికారులను బదిలీ చేసిందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. అంత యాక్షన్ తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాల హక్కులపై కూడా స్పందిస్తుందోమో చూడాలని అన్నారు. స్పీకింగ్ ఫర్ ఇండియా ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించి ఆయన.. అందులో ఆడియోలను ప్రచురిస్తున్నారు. ఇది యూట్యూబ్, పాడ్‌కాస్ట్ సైట్‌లు మొదలైన వాటిలో ప్రసారం అవుతోంది. ఇందుకు సంబంధించి "స్టేట్ అటానమీ: మై వాయిస్ ఫర్ ట్రూ కోఆపరేటివ్ ఫెడరలిజం" పేరుతో స్పీకింగ్ ఫర్ ఇండియా 3వ ఎపిసోడ్‌లో మాట్లాడారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News