Bandi Sanjay: తిరుమల లడ్డూపై విచారణ చేయాలి: బండి సంజయ్‌

Bandi Sanjay: తిరుమల లడ్డూ నెయ్యిపై తీవ్ర దుమారం రేపుతుండగా కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ స్పందించారు. ఘోరం.. అపచారం అని చెప్పి ఈ అంశంపై వెంటనే విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

  • Zee Media Bureau
  • Sep 20, 2024, 12:28 AM IST

Video ThumbnailPlay icon

Trending News