తిరుమల చేరుకున్న తెలంగాణ మంత్రి కేటీఆర్

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కుంటుంబ సభ్యులతో కలిసి తిరుపతి చేరుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంత్రి కల్వకుంట్ల తారక రామా రావు సోమవారం తిరుమల శ్రీ వారిని దర్శించుకోనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బయల్దేరిన మంత్రి కేటీఆర్ సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు.

Last Updated : Jan 5, 2020, 07:27 PM IST
తిరుమల చేరుకున్న తెలంగాణ మంత్రి కేటీఆర్

హైదరాబాద్ : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కుంటుంబ సభ్యులతో కలిసి తిరుపతి చేరుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంత్రి కల్వకుంట్ల తారక రామా రావు సోమవారం తిరుమల శ్రీ వారిని దర్శించుకోనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బయల్దేరిన మంత్రి కేటీఆర్ సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎంపి మిథున్ రెడ్డిలు కేటీఆర్ కు స్వాగతం పలికారు.

శ్రీవారిని దర్శించుకున్న  భక్తుడికి  ఉచిత లడ్డు 

శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి ఉచిత లడ్డూ ఇస్తామని తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు ఛైర్మెన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. జనవరి 20 నుంచి ప్రతి భక్తుడికి ఉచిత లడ్డూ అందజేస్తామని, రూ.50కు అదనపు లడ్డూలను కౌంటర్లలో అందుబాటులో ఉంచుతామని ఆయన అన్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News