Devotee Donates Innova Car To Tirumala Temple: తిరుమల వెంకటేశ్వర స్వామికి చెన్నైకు చెందిన భక్తుడు పోసన ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ మగేష్ సుందర్ ఇన్నోవా కారును విరాళంగా ఇచ్చాడు. రూ.40 లక్షలు విలువచేసే టోయోటా ఇన్నోవా హైక్రాస్ వి.జెడ్ మోడల్ కారును టీటీడీ అధికారులకు శుక్రవారం అందించారు. ఆలయం ఎదుట కారుకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం కారు తాళాలు అందుకున్నారు.
Nitish Kumar Reddy Visits Tirumala Temple A Head IPL 2026: తిరుమల శ్రీవారిని సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నాడు. శుక్రవారం నైవేద్య విరామంలో నితీశ్ తన కుటుంబసభ్యులతోపాటు ఏపీ హైకోర్ట్ న్యాయమూర్తి వెంకట జ్యోతిర్మయి ప్రతాప్, తెలంగాణ హైకోర్ట్ న్యాయమూర్తి నామవరపు రాజేశ్వర్రావు, ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి వేర్వేరుగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు.
TTD New Plans:తిరుమలలో రోజురోజుకు భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో Tirumala Tirupati Devasthanams కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా వేసవి సెలవుల సమయంలో లక్షలాది మంది భక్తులు తిరుమలకు చేరుకుంటుండటంతో, వారికి ఇబ్బందులు లేకుండా కొత్త ప్రణాళికలను అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. వాహనాల రద్దీ తగ్గించడం నుంచి దర్శన టికెట్ల వ్యవస్థలో మార్పుల వరకు పలు కీలక అంశాలపై టీటీడీ దృష్టి పెట్టింది.
Srivani Tickets Lucky DIP News: సామాన్య భక్తులకు అనుకూలంగా కల్పిస్తూ, టీటీడీ పాలనలో సమూల మార్పులు చేయబోతున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ ముద్దాడ రవిచంద్ర వెల్లడించారు. తాజాగా ఆయన ఓ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీటీడీ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి వ్యాప్తంగా చేయనున్న సమూల మార్పుల గురించి ఆయన మాట్లాడారు.
Grand Arrangements At Japali Hanuman Temple In Tirumala For Hanuman Jayanthi: హనుమంతుడు జన్మించిన నేలగా చెబుతున్న జాపాలీ తీర్థంలో హనుమాన్ జయంతి సందర్భంగా భారీ ఏర్పాట్లు చేశారు. రేపు హనుమాన్ జయంతికి పెద్ద ఎత్తున భక్తులు తరలిరానుండడంతో టీటీడీ ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Flames at Seshachalam Forests: పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి పరిసరాల్లోని శేషాచలం అటవీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శ్రీవేంకటేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలోని జీవకోన సమీపంలో అడవి ఒక్కసారిగా అంటుకోవడంతో సుమారు 2 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం కాలి బూడిదైంది.
TTD Jobs: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి కీలక ప్రకటన విడుదలైంది. ఇంజనీరింగ్ విభాగంలో ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి షెడ్యూల్ ప్రకటించారు. తిరుమలలో అవసరమైన మౌలిక సదుపాయాలు, ఆలయ నిర్మాణాలు, నిర్వహణ పనుల్లో ఇంజనీరింగ్ విభాగం కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో ఈ విభాగంలోని ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు టీటీడీ వివరాలను వెల్లడించింది.
Ttd on vontimitta temple priest: ఒంటిమిట్ట శ్రీరామలయం అర్చకులపై టీటీడీ సీరియస్ అయ్యింది. ఇటీవల వీరు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లిన ఒంటిమిట్ట ఆలయ అర్చకులు.. ఆయనకు వేదాశీర్వచనాలు అందజేశారు దీనిపై టీటీడీ ఎంట్రీ ఇచ్చింది. ముందస్తుగా టీటీడీ నుంచి పర్మిషన్ తీసుకొకుండా ఒంటి మిట్టరామాయం పూజారులు జగన్ ఇంటికి వెళ్లడంపై నోటీసులు జారీ చేసింది.
Legal notices to Prakash raj: హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల మేరకు ప్రకాశ్ రాజ్ కు.. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి లీగల్ నోటీసుల్ని పంపారు.
Tirumala News: తిరుమల తిరుపతి దేవస్థానం కీలక ప్రకటన చేసింది. జులై నెలకు సంబంధించిన వివిధ దర్శన, సేవా టికెట్లను ఇవాళ్టి నుంచే ఆన్లైన్లో విడుదల చేయనుంది. శ్రీవారి దర్శనం కోసం ముందుగానే టికెట్లు బుక్ చేసుకునే భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
Tirumala Temple: తిరుమల ఆలయాన్ని ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, టీటీడీ మాజీ ఈఓ ఎల్వీ సుబ్రమణ్యం సందర్శించారు. ఆయనకు టీటీడీ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించగా.. వారు స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
PV Sindhu Tirumala Temple: తిరుమల ఆలయానికి భక్తులు పోటెత్తుతుండగా.. ప్రముఖ క్రీడాకారిణి పీవీ సింధు కూడా తిరుమల ఆలయాన్ని సందర్శించారు. తన భర్తతో కలిసి పీవీ సింధు స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
VVIPs Heavy Rush To Tirumala Tempe: తిరుమల ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. సామాన్య భక్తులతోపాటు పలువురు ప్రముఖులు కూడా తిరుమలను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. పీవీ సింధు, చాగంటి కోటేశ్వరరావు ఆలయాన్ని సందర్శించారు.
Tirumala Sarvadarshanam Token Timings: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ సమయాల్లో టీటీడీ మార్పులు చేసినట్లు ప్రకటించింది. అయితే భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇకపై ప్రతిరోజూ ఉదయం 5 గంటల నుంచే తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లను జారీ చేయనున్నారు.
Actress Sreeleela Tirumala Darshan: కలియుగ వైకుంఠం తిరుమల వెంకటేశ్వర స్వామిని హీరోయిన్ శ్రీలీల దర్శించుకున్నారు. శ్రీవాణి ట్రస్ట్ కోటాలో ఆమె తిరుమల ఆలయాన్ని సందర్శించారు. ఎలాంటి హడావుడి లేకుండా భక్తులతో కలిసి ఆమె దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల ఆమెతో ఫొటోలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు.
Tirumala Laddu All Time Record Sales: తిరుమల లడ్డూ విక్రయాలు సరికొత్త రికార్డును నెలకొన్నాయి. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా లడ్డూ విక్రయాలు జరగ్గా.. భారీగా టీటీడీకి ఆదాయం సమకూరింది. 3 కోట్లకు పైగా లడ్డూ విక్రయాలు జరగ్గా రూ.500 కోట్లకు పైగా ఆదాయం లభించింది.
Tirumala Laddu All Time Record Sales Worth Of Rs 567 Crore In 2025 26 Year: తిరుమల లడ్డూకు ఉన్న రుచి, పవిత్రత ప్రపంచంలో ఏ లడ్డూకు ఉండదు. అలాంటి లడ్డూ సరికొత్త రికార్డు సృష్టించింది. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా లడ్డూ విక్రయాలు జరగ్గా.. భారీగా టీటీడీకి ఆదాయం సమకూరింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Tirumala Devotees No More Fear For Wild Animals At Alipiri And Srivari Mettu Walking Paths: శ్రీవారి దర్శనానికి వెళ్తున్న భక్తులు ఇకపై భయపడక్కర్లేదు. కాలినడకన వెళ్తున్న భక్తుల భద్రత కోసం టీటీడీ పటిష్ట చర్యలు తీసుకుంటోంది. అలిపిరి మార్గంలో భక్తుల భద్రత కోసం రాత్రిపూట కూడా అత్యాధునిక డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటుచేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
VOntimitta Sita Rama Kalyanam : భారతదేశంలో రాముడి గుడి లేని ఊరు ఉండదు. రామనవమి జరుపుకోని భక్తుడు ఉండడు. సాధారణంగా ఏ రామాలయంలో చూసినా శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం సుముహూర్తాన (అభిజిత్ లగ్నం) సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. కానీ.. ఆంధ్రప్రదేశ్లోని ఏకశిలా నగరంగా పిలవబడే ఒంటిమిట్టలో మాత్రం ఈ సంప్రదాయం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ కళ్యాణం పగలు జరగదు.. నవమి నాడు అసలే జరగదు. పౌర్ణమి నాడు అర్థరాత్రి వెన్నెల్లో రాములోరి కల్యాణం జరుగుతుంది. ఒంటిమిట్టలో మాత్రమే జరిగే ఈ అరుదైన సంప్రదాయం వెనుకున్న అసలు కథ ఏంటో తెలుసుకుందాం.
Sri Rama Navami Celebrations: శ్రీరామనవమి వేడుకలు దేశవ్యాప్తంగా భక్తిప్రపత్తులతో జరగ్గా.. తిరుమలలోని ఆలయంలో అత్యంత వైభవంగా జరిగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవడంతో తిరుమల కొండలు జయ జయ ధ్వానాలతో మార్మోగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Tirumala Temple: కలియుగ వైకుంఠవాసుడు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు సినీ ప్రముఖులతోపాటు రాజకీయ నాయకులు పోటెత్తారు. సినీ నటుడు సంపత్రాజ్తోపాటు టీడీపీ నాయకులు ధూళిపాల నరేంద్ర కుమార్, బోండా ఉమ శ్రీవారిని దర్శించుకున్నారు.
KGs Of Gold Wears Devotee Special Attraction In Tirumala Temple Video Goes Viral: భారీగా బంగారం ధరలు పెరుగుతున్నా అతడు తనకు బంగారంపై ఉన్న మక్కువను తన ఒంటిపై కిలోల కొద్దీ ఆభరణాలను ధరించాడు. గోల్డ్ మెన్గా గుర్తింపు పొందిన ఓ భక్తుడు తిరుమలలో సందడి చేశాడు. ధగధగలాడుతూ బంగారంతో కనిపించాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.