Musi Floods: ఉగ్రరూపం దాల్చిన మూసీ నది.. హైఅలర్ట్ ప్రకటించిన అధికారులు

హైదరాబాద్‌లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. మూసీ నదిలో వరద ఉధృతికి నదిని ఆనుకున్న ఉన్న కాలనీలకు ముప్పు ఏర్పడింది. దీంతో కిషన్ బాగ్, అసద్ బాబా నగర్ తదితర కాలనీల్లోని ప్రజలను పోలీసులు అక్కడి నుంచి తరలిస్తున్నారు. మూసారాంబాగ్, చాదర్‌ఘాట్, పురానాపూల్ బ్రిడ్జిలపై ఇప్పటికే వాహనాల రాకపోకలను నిలిపివేశారు.

  • Zee Media Bureau
  • Jul 27, 2022, 03:37 PM IST

Hyderabad Musi Floods: హైదరాబాద్‌లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. మూసీ నదిలో వరద ఉధృతికి నదిని ఆనుకున్న ఉన్న కాలనీలకు ముప్పు ఏర్పడింది. దీంతో కిషన్ బాగ్, అసద్ బాబా నగర్ తదితర కాలనీల్లోని ప్రజలను పోలీసులు అక్కడి నుంచి తరలిస్తున్నారు. మూసారాంబాగ్, చాదర్‌ఘాట్, పురానాపూల్ బ్రిడ్జిలపై ఇప్పటికే వాహనాల రాకపోకలను నిలిపివేశారు.

Video ThumbnailPlay icon

Trending News