7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలైలో 3 శాతం డీఏ, డీఆర్ పెంచే ఛాన్స్ ఉంది. దీంతో వాటి రేటు 45 శాతానికి పెరుగుతుంది. ఒక వేళా పెరిగితే ప్రభుత్వ ఉద్యోగులకు జీతం మరోసారి పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
7th Pay Commission Latest Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త అందే అవకాశం కనిపిస్తోంది. ఈ ఏడాది రెండో డీఏ పెంపు ప్రకటనపై కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Update on 7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పేందుకు రెడీ అయిందని ప్రచారం జరుగుతోంది, ఏకంగా ఎనిమిది శాతం దాకా ఈసారి డీఏ పెంపు ఉండనుందని తెలుస్తోంది.
7th Pay Commission Latest Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మార్చి నెలలో డబుల్ బొనంజా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. డీఏ పెంపుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్పై కూడా ప్రకటన వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే ఉద్యోగుల ఖాతాలో ఒకేసారి భారీగా నగదు జమకానుంది.
CM Basavaraj Bommai On 7th Pay Commission: ఏడో వేతన సంఘం అమలుపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కీలక ప్రకటన చేశారు. ఏడో వేతన సంఘం అమలుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం రూ.6 వేల కోట్లు కేటాయించామని తెలిపారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు చేస్తున్నట్లు తెలిపారు.
7th Pay Commission Latest Update: ఆ రాష్ట్ర ఉద్యోగులు ఆరేళ్లుగా ఎదురుచూపులు ఫలించాయి. కొత్త సంవత్సరం కానుకగా ముఖ్యమంత్రి నుంచి ప్రకటన వచ్చేసింది. ఇక నుంచి 7వ వేతన కమిషన్ ప్రయోజనాలను వాళ్లు పొందనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.