Bihar CM Samrat Choudhary: బిహార్ కొత్త ముఖ్యమంత్రి గా సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. బిహార్ స్టేట్ లో భారతీయ జనతా పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయిన తొలి వ్యక్తిగా సామ్రాట్ చౌదరి రికార్డు క్రియేట్ చేశారు. ఈ రోజు లోక్ భనవ్ లో జరిగిన కార్యక్రమంలో బిహార్ గవర్నర్ ఆయనతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.
Bihar New BJP CM: ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈనాడే ఎదురైనట్టు.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారి బిహార్ లో బీజేపీ అభ్యర్ధి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొన్నేళ్లుగా నితిష్ కుమార్ కు చెందిన జేడీయూతో కూటమిగా సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ.. నేడు పెద్దన్న పాత్ర పోషిస్తుంది. అంతేకాదు బిహార్ అసెంబ్లీలో అత్యధిక సీట్లను గెలుచుకుంది. తాజాగా నితీష్ కుమార్ రాజ్యసభకు నామినేట్ కావడంతో నేడు బీజేపీ అభ్యర్ధి సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Iran-Israel War India Stand: ఇరాన్లోని భారత పౌరులకు కేంద్రం మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. వీలైనంత త్వరగా ఇరాన్ నుంచి బయటపడాలని సూచించింది. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా ఇరాన్లోని భారత దౌత్య కార్యాలయం సోషల్ మీడియాలో వెల్లడించింది. ఏ అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోకి రావొద్దని.. బయటకు వచ్చే సమస్య వస్తే దౌత్య కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని కోరింది.
Bihar New CM: బిహార్ రాజకీయాలు ఒక్కసారిగా మారుపోయాయి. 10వ సారి బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ ప్రమాణ స్వీకారం చేసిన 100 రోజులలోపే ఆయన రాజ్యసభకు వెళుతున్నట్టు ప్రకటించి సంచలనం రేపారు. దీంతో కాబోయే బిహార్ సీఎం ఎవరనేది హాట్ టాపిక్ గా మారింది. ఇన్ని రోజులు జేడీయూను భుజాలపై మోసిన బీజేపీ .. తొలిసారి అక్కడ సింహాసనాన్ని అధిష్ఠించ బోతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలో తొలిసారి ఏర్పడబోయే ప్రభుత్వంలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారనేది హాట్ టాపిక్ గా మారింది.
Nitish Kumar: బిహార్ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. గత నవంబర్ లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడియూ, ఎల్ జేపీ ఆర్వీ సహా ఇతర భాగస్వామ్య పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో ఎన్టీయే భారీ మెజారిటీతో తిరిగి అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో బిహార్ సీఎంగా నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. తాజాగా ఈయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి సంచలనం రేపారు.
Antarvedi Chariot Burning: గత వైసీపీ ప్రభుత్వం హయంలో ఆలయాలపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనల్లో అంతర్వేది రథం దగ్ధం అందరికి మర్చిపోయే చిన్న విషయం కాదు. దుండగులు అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలోని రథానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టగా.. ఇప్పుడు ఆ రథం శకలాలను నిమజ్జనం చేసేందుకు ఇటీవలే రంగం సిద్ధం చేయగా.. తాజాగా దాన్ని నిలిపేశారు.
Delhi Blast Muzammil Shakeel: ఇటీవల ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన భారీ పేలుడు ఘటనకు సంబంధించిన దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ విచారణలో ఇప్పుడు మరిన్నీ కీలక అంశాలు వెలుగు చూశాయి. జైష్-ఎ-మొహమ్మద్ (JeM) ఉగ్ర సంస్థతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న 'వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్' దేశవ్యాప్తంగా దాడులకు కుట్ర పన్నినట్లుగా సమాచారం.
Dubai Airshow Tejas Crash: దుబాయి ఎయిర్షోలో తీవ్ర విషాదం నెలకొందింది. ప్రపంచంలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శనల్లో ఒకటిగా పేరుగాంచిన ఈ వేదికగా భారత్కు చెందిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ ప్రమాదానికి గురైంది. ఈ విషాద ఘటనలో విమానం పైలట్ ప్రాణాలు కోల్పోయారు.
12A Railway Colony review: అల్లరి నరేష్ .. గత కొన్నేళ్లుగా తన మార్క్ కామెడీని పక్కన పెట్టి వైరెటీ సబ్జెక్ట్స్ తో ప్రేక్షకులను పలరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో 12A రైల్వే కాలనీ అంటూ ఆడియన్స్ ముందు వచ్చాడు. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ ను మెప్పించాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Political Family War: ఏ ఫ్యామిలీ పార్టీ చూసినా ఏమున్నది గర్వకారణం.. ప్రతి కుటుంబ పార్టీలోను అదే అన్నాచెల్లెలు లేదా అక్కా తమ్ముళ్ల మధ్య పోరు సేమ్ టూ సేమ్ గా ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లోని బీఆర్ఎస్, వైయస్ఆర్సీ తో పాటు ఆర్జేడీ వంటి కుటుంబ పార్టీల్లోను ఫ్యామిలీ పోరు తారాస్థాయికి చేరింది.
RBI New Rules: ఆన్ లైన్ ద్వారా వార్తలు తెలుసుకునేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ప్రపంచంలో ఏ మూలన..ఏం జరిగినా సోషల్ మీడియాలో ఆ వార్తలు క్షణాల్లో వైరల్ అయిపోతున్నాయి. ఇదే సమయంలో ఫేక్ వార్తలు కూడా ఎక్కువగా ప్రచారం అవుతున్నాయి. ఆ వార్తలు నిజమేనా కాదా అని ఆలోచించకుండా వాటిని షేర్ చేస్తుంటారు. ఏఐ టెక్నాలజీతో వీడియోలు, ఆడియోలను కూడా ఎడిట్ చేసి వాస్తవ విరుద్ధ కథనాలను యాడ్ చేసి వైరల్ చేస్తున్నారు. తాజాగా పాత 500, 1000 నోట్ల మార్పిడి గురించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలను తీసుకవచ్చిందంటూ సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోలో నిజమెంతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Defence Acquisition Council: భారత త్రివిధ దళాల సామర్థ్యాలను మరింత బలోపేతం చేసేందుకు రక్షణశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 79వేల కోట్ల వ్యయంతో ఆయుధాలు, సైనిక పరికరాల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాగ్ క్షిపణి వ్యవస్థ, టార్పిడోలు, ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థలు వంటివి ఇందులో ఉన్నాయి. రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేత్రుత్వంలో సమావేశమైన డిఫెన్స్ అక్వైజిషన్ కౌన్సిల్ సంబంధిత ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.
Why Is Red Fort Turning Black: మొఘల్ యుగానికి చిహ్నంగా, ఢిల్లీకి తలమానికంగా నిలిచిన ఎర్రకోట మెరుపు.. తీవ్ర వాయు కాలుష్య కాటుకు గురై.. క్రమ క్రమంగా నల్లగా మారుతోంది. 17వ శతాబ్దపు ఈ అద్భుత రాజభవనం నగర వాయు కాలుష్యం కారణంగా తన సహజ సౌందర్యాన్ని కోల్పోతుంది. ఇది ఇలాగే కొనసాగితే చరిత్ర గోడలు మన కాలుష్యానికి కటిక చీకటిలా మారడం ఖాయం. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Delhi Rain Update: దేశ రాజధాని ఢిల్లీని మరోసారి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గ్యాప్ లేకుండా కురుస్తోన్న వానల కారణంగా యమునా నది ఉప్పొంగి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది.దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.
Noida Bike Romance: రోడ్లపై నిత్యం ఎంతో మంది మితిమీరి డ్రైవింగ్ చేస్తున్న ఘటనలు మనం చాలా చూసి ఉంటాము. కొందరు ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా అవాంఛనీయ ప్రమాదాలకు కారణం అవుతున్నారు. వారు ప్రమాదంలో పడడమే కాకుండా ఇతరులకు నష్టం కలిగిస్తున్నారు. ఇలాంటి ప్రమాదరకరమైన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా నోయిడాలో ఓ యువ జంట బైక్ పై రెచ్చిపోయింది.
Jan Vishwas Bill 2.0: మన దేశంలో చిన్న చిన్న విషయాలకు జైలు శిక్షలు విధించే చట్టాలు ఉన్నా..వాటిని ఎవరూ ఎప్పుడు పట్టించుకోలేదన్నారు కేంద్రమంత్రి పియూష్ గోయల్. భారతీయులను జైల్లో పెట్టే అటువంటి అనవసరమైన చట్టాలను రద్దు చేసే బాధ్యతను తానే స్వయంగా తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించి జన్ విశ్వాస్ (సవరణ) 2.0 బిల్లును ఆగస్టు 18వ తేదీ సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇందులో 350 నియమాలను సవరించనున్నారు. అనేక మార్పుల కింద, ఇప్పుడు చిన్న నేరాలకు శిక్ష ఉండదు.దీనికి సంబంధించి పూర్తి నివేదికను చూద్దాం.
PM Modi Pagdi: ప్రధాని నరేంద్ర మోదీ భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రతి ఏటా సరికొత్త పగాడి ధరిస్తూ ఆకర్షిస్తుంటారు. ఈ సారి కాషాయ రంగు తలపాగ ధరించి ఆకట్టుకున్నారు. 12ఏళ్ల నుంచి ప్రధాని మోదీ డ్రెస్సింగ్ ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం.
Hindu population: భారతదేశంలో హిందువుల జనాభా నానాటికి తగ్గిపోతోందని హిందూ సంఘాలు ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటాయి. కానీ శాస్త్రీయంగా దీనికి ఎలాంటి ఆధారాలు లేవని మరికొన్ని వర్గాలు వాదిస్తుంటాయి. ప్రస్తుతం ప్రముఖ అంతర్జాతీయ సర్వే సంస్థ ఫ్యూ రీసర్చ్ సెంటర్ కొన్ని సంచలన విషయాలను పేర్కొంది.
PM Modi Visit: ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 15 నుంచి 18 వరకు నాలుగు రోజుల విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. కెనడా, సైప్రస్, క్రొయేషియా దేశాలను ప్రధాని మోదీ సందర్శిస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటన విడుదల చేసి ఈ సమాచారాన్ని అందించింది.
Kerala Rains: భారీ వర్షాలు కేరళలో బీభత్సం సృష్టిస్తున్నాయి. నాలుగు రోజులుగా కురుస్తున్న భీకర వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి. కొన్ని పాక్షికంగా ధ్వంసమయ్యాయి.
Anti National Conversion: ఈ గడ్డపై పుట్టి, ఈ గాలిని పీల్చి, ఈ నేలపై తిరిగినవాళ్లే వెన్నుపోటు పోడవడాన్ని చూసినప్పుడు అది శత్రుత్వం కాదు.. అది ద్రోహం. జ్యోతి మల్హోత్రా సంఘటన మనకు మరోసారి గుర్తు చేస్తోంది.. మన దేశానికి ముప్పు బయట నుంచే కాదు, లోపల నుంచీ వస్తోంది. మన మధ్య నడిచినవాళ్లే, మనతో పెరిగినవాళ్లే.. ఈ తల్లి బిడ్డలనే మోసం చేస్తూ, శత్రువుల ఒడిలోకి జారిపోతున్నారు. చాలా మందిలో మతంతో పాటు మర్మం కూడా మారిపోయింది. వేరే దేశాల కుట్రలకు ఊతమిస్తూ దిగజారిపోతున్నారు. ఇప్పుడు మీరు చూడబోయే వారంతా ఆ 'అంతర్గత శత్రువుల' జాబితాలోని పేర్లు. వీరు దేశభక్తులుగా పుట్టినవాళ్లు కాదు.. దేశద్రోహానికి మారుపేరు పెట్టినవాళ్లు. వీరి కథలు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే.. గుర్తించని పాములు మళ్లీ కాటు వేస్తాయి.
Delhi Rains: మండే ఎండల్లో దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భారీ వర్షం కురిసింది. వర్షంతో పాటు దుమ్ము తుఫాన్ బీభత్సం సృష్టించింది. దీంతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.