Bengaluru Floods: బెంగళూరు జలమయం.. జనజీవనం అస్తవ్యస్థం! ఐటీ సంస్ఠలకు వందల కోట్ల నష్టం

Bengaluru Floods: బెంగళూరు జలమయం.. జనజీవనం అస్తవ్యస్థం! ఐటీ సంస్ఠలకు వందల కోట్ల నష్టం

Bengaluru Floods: కర్ణాటక రాజధాని బెంగళూరు జలమలమైంది. భారీగా కురుస్తున్న వర్షాలతో వరద పోటెత్తింది. మహా నగరంలోని పలు ప్రాంతాలు సముద్రంలా మారిపోయాయి. వందలాది కాలనీలు మోకాళ్ల లోతు నీటిలో మునిగిపోయాయి. నాలుగు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి బెంగళూరు అస్తవ్యస్తమైంది

/telugu/india/heavy-rain-flooded-bengaluru-compels-traffic-on-major-roads-floods-housing-societies-75564 Sep 5, 2022, 02:42 PM IST

Trending News