రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీగా అమలులో ఉన్న లాక్ డౌన్ ను విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ.. మరింత అప్రమత్తత అవసరమని అన్నారు. కాగా రాష్ట్రంలో కరోనా సోకి చికిత్స తర్వాత 11 మంది కోలుకున్నారని, వారిని సోమవారం నాడు డిశ్చార్జ్ చేస్తున్నామని నేడు ప్రగతి భవన్లో విలేఖర్ల సమావేశంలో తెలిపారు. కాగా మిగిలిన 58 మందిని కూడా పరీక్షలు నిర్వహించి, నెగెటివ్ అని తేలిన తరవాతనే క్రమంగా డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.