కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కేరళలో కొత్తగా మరో 5 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడటం ఆందోళన రేకెత్తిస్తోంది. దీంతో భారత్లో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 39కి చేరినట్టయింది.
కరోనావైరస్ అనుమానితుల సంఖ్య (Coronavirus cases in Hyderabad) పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ను ఎదుర్కొనేందుకు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా తెలంగాణ సర్కార్ (Telangana govt) పలు ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు 108 ఆపరేషన్స్ ఇంచార్జి బ్రహ్మానంద రావు మీడియాకు తెలిపారు.
భారత్లోనూ కరోనావైరస్ కేసులు వెలుగు చూస్తుండటం ఆందోళనరేకెత్తిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ, తెలంగాణ, రాజస్థాన్లలో కరోనావైరస్ బయటపడటంతో కరోనా వైరస్ భారత్కి కూడా వ్యాపిస్తోందా అనే టెన్షన్ మొదలైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.