Bull stops play: క్రికెట్ మ్యాచ్లు వర్షం వల్లఆగిపోవడం చూసుంటాం. కానీ ఎద్దు వల్ల మ్యాచ్ రద్దు అవ్వడం ఇదే మెుదటిసారేమో. తాజాగా దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Scam alert: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సెలబ్రిటీల డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని వారాల క్రితం లెజెండరీ సచిన్ టెండూల్కర్ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తున్న నకిలీ వీడియో వైరల్ కాగా..తాజాగా కోహ్లీ డీప్ ఫేక్ వీడియో నెట్టింట సందడి చేస్తోంది.
HCA Suspends Coach: క్రీడలు నేర్పించాల్సిన కోచ్ అసభ్య చర్యలకు పూనుకున్నాడు. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఆ కోచ్ దారుణాలకు పాల్పడుతున్నాడు. బస్సులో మద్యం సేవిస్తూ మహిళా క్రికెటర్లతో అసభ్యంగా ప్రవర్తించాడు. చివరకు అతడిపై హెచ్సీఏ కఠిన చర్యలు తీసుకున్నారు.
Saurabh Tiwari: టీమిండియా సీనియర్ క్రికెటర్ సౌరభ్ తివారీ ప్రొఫెషనల్ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. తన 17 17 ఏళ్ల క్రికెట్ కెరీర్ లో ఈ నెల 15న రాజస్థాన్తో జరగబోయే మ్యాచే చివరిది.
Cricket News: అంతర్జాతీయ క్రికెట్లో సంచలన ప్రదర్శనతో ఆస్ట్రేలియా సత్తా చాటుతోంది. గతేడాది సీనియర్ భారత జట్టుకు భారీ షాకిచ్చిన ఆస్ట్రేలియా అండర్-19 ప్రపంచకప్ను కూడా వదలలేదు. యువ ఆటగాళ్లపై కూడా ఆసీస్ ఆధిపత్యం చెలాయించింది.
Cricket Match Fight: దేశంలో క్రికెట్కు ఉన్నంత క్రేజ్ మరే ఇతర ఆటలకు ఉండవు. గల్లీ నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు క్రికెట్కు ఉన్న వీరాభిమానుల్లో భారతీయులే అత్యధికంగా ఉన్నారు. మరి అలాంటి క్రికెట్ వివాదాలకు కూడా కేంద్రంగా మారుతోంది. తాజాగా ఓ చోట జరిగిన క్రికెట్ మ్యాచ్లో సరదాగా మొదలైన గొడవ ఓ వ్యక్తి ప్రాణం తీసే స్థాయికి చేరింది.
ICC T20s Best Team: గతేడాది అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లతో ఐసీసీ 2023 టీ20 అత్యుత్తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు భారత స్టార్ ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ సారథిగా ఎంపికవడం విశేషం. ఈ జట్టులో భారత్ నుంచే అత్యధిక ఆటగాళ్లు ఎంపికవడం విశేషం. ఈ జట్టులో మన పరుగుల వీరుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు చోటు దక్కకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. జట్టు వివరాలు ఇలా..
Dream 11 App Prize Winner: నిన్నటి దాకా అవసరమైన వారికి గ్యాస్ సిలిండర్ వేస్తూ గడిపిన ఆ యువకుడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. ఇన్నాళ్లు గ్యాస్ డెలివరీ చేసి చాయ్ పానీ కోసం డబ్బులు అడిగే ఆ యువకుడు ఇప్పుడు అందనంత స్థాయికి ఎదిగిపోయాడు. సరదాగా ఫోన్లో ఆడిన ఆట అతడి జీవితాన్ని మార్చేసింది. ఒక యాప్ అతడిని పేదరికం నుంచి ధనవంతుడిని చేసేసింది. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం.
IND Vs AFG: భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య తొలి టీ20 పోరుకు రంగం సిద్ధమైంది. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ మ్యాచ్ కు కోహ్లీ దూరమయ్యాడు. మొహాలీ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
భారత్ వేదికగా వరల్డ్ కప్ 2023 జరుగుతున్న సంగతి తెలిసిందే, ఈ మెగా టోర్నీలో టీమిండియా జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. నిన్న ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ - రోహిత్ జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Bishan Singh Bedi's Death News: 1975 వరల్డ్ కప్ టోర్నీలో ఈస్ట్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో తన అద్భుతమైన బౌలింగ్ ప్రతిభతో ఆ జట్టు నడ్డి విరిచి ప్రత్యర్థి జట్టు కేవలం 120 పరుగులకే పరిమితం చేసిన ఘనత బిషన్ సింగ్ బేడి సొంతం. బిషన్ సింగ్ బేడి పేరు ప్రఖ్యాతలు క్రికెట్ కి మాత్రమే పరిమితం కాలేదు. బిషన్ సింగ్ బేడి స్ట్రెయిట్ షూటర్ కూడా.
Cricket in Olympics: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్కు ఎంతటి ఆదరణ ఉందో అందరికీ తెలిసిందే. అలాంటి క్రికెట్..ప్రపంచ క్రీడల పోటీ ఒలింపిక్స్లో ఎందుకు లేదో చాలామందికి తెలియదు. ఇప్పుడు క్రికెట్ ప్రేమికులకు ఆ కోరిక కూడా నెరవేరనుంది.
Olympic Games: క్రికెట్ లవర్స్ కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. లాస్ ఏంజిల్స్ ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్ ను చేర్చేందుకు ఐఓసీ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన ప్రకటనను శుక్రవారం ఐఓసీ విడుదల చేసింది.
ప్రపంచ కప్ 2023లో భాగంగా ఈ రోజు భారత్ ఆఫ్ఘానిస్తాన్ తో తలపడుతుంది. ఈ మ్యాచ్ లో కూడా శుభమన్ గిల్ ఆడట్లేదు. అయితే.. అక్టోబర్ 14 పాకిస్థాన్ తో జరగనున్న మ్యాచ్ లో గిల్ ఆడనున్నాడా..? అనే సందేహం పై టీమిండియా కోచ్ విక్రమ్ రాథోడ్ ఏమన్నరంటే..?
డెంగ్యూ జ్వరం కారణంగా శుభమన్ గిల్ ప్రపంచ కప్ 2023లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ కి దూరమయ్యాడు. బుధవారం ఆఫ్ఘనిస్తాన్తో న్యూఢిల్లీలోని జరిగే మ్యాచ్ కి కూడా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని ANI నివేదికలు వెల్లడించాయి.
ఐసీసీ వన్డే ప్రపంచకప్లో భాగంగా ఈ నెల 8వ తేదీన ఆస్ట్రేలియాతో భారత జట్టు తలపడనుంది. భారత జట్టులోని ఓపెనర్ శుభ్మన్ గిల్కు డెంగ్యూ సోకింది. ఆ వివరాలు..
వరల్డ్ కప్ 2023 అంటేనే ఒక పండగ.. ఫ్యాన్స్, కేరింతలు, హంగామా.. ఓ రేంజ్ లో ఉంటుంది. కానీ ఈ సారి వరల్డ్ కప్ 2023 మొదటి మ్యాచ్ స్టేడియం పూర్తిగా బోసిపోయింది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ లో అభిమానులు కరువయ్యారు.
భారత క్రికెటర్ ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ ధావన్ కు ఢిల్లీలోని పాటియాలా హౌస్ లోని ఫ్యామిలీ కోర్టు భార్య అయేషా నుండి విడాకులు మంజూరు అయ్యాయి. అయేషా వలన ధావన్ మానసిక వేదనకు దురయ్యాడన్న ఆరోపణలకు కోర్టు ఆమోదించి.. విడాకులు మంజూరు చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.