Man Murder in Jagtial: జగిత్యాల జిల్లాలో వంశీ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. వివాహితతో ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమైనట్లు తెలుస్తోంది. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Threat to PM Modi, Amit Shah, Bihar CM Nitish Kumar : ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీహార్ సీఎం నితీశ్ కుమార్ లను చంపేస్తాం అంటూ ఒక వ్యక్తి ఢిల్లీ పోలీసులకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఢిల్లీ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించాడు.
Murder Cases In Delhi: ఢిల్లీలో ఆదివారం రెండు వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు అక్కాచెల్లెలు, మరో విద్యార్థి హత్యకు గురయ్యారు. ఢిల్లీలో హత్య కేసులు పెరిగిపోతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
సూర్యాపేట నేషనల్ హైవేపై ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురికి గాయలైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వెళ్తున్న కేవీఆర్ ట్రావెల్స్ ప్రైవేటు బస్సు బోల్లా పడింది.
Producer KP Chowdary Arrest: డ్రగ్స్ కేసులో ప్రముఖ సినీ నిర్మాత కేపీ చౌదరిని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఆయన డ్రగ్స్ వాడుతున్నట్లు తేలడంతో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసులో మరికొందరి ప్రముఖుల పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Wife Protest Against Husband Family: ఓవైపు యావత్ తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాలు నిర్వహిస్తోంటే.. మరోవైపు ఓ మహిళ తనకు న్యాయం చేయండి మహా ప్రభో అంటూ పోలీసులతో పాటు కనిపించిన వారినల్లా వేడుకుంటోంది.
వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. శిరీష అనే విద్యార్థిని సొంత బావ హత్య చేసినట్లు తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు ఇలా..
Teen Girl Stabbed In Eyes: వికారాబాద్ జిల్లా కాలాపూర్ లో దారుణం చోటుచేసుకుంది. 19 ఏళ్ల యువతిని గుర్తుతెలియని దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు. స్క్రూ డ్రైవర్ తో కళ్లలో పొడిచిన దుండగులు.. ఆ తరువాత బ్లేడుతో ఆమె గొంతు కోసి ప్రాణం తీశారు.
East Godavari Road Accident: ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో చోటు చేసుకున్న ఘోర ప్రమాద వివరాలు ఇలా..
Bank Manager Hanging Ladies Undergarments: పంజాబ్లోని లూథియానాలో బ్యాంక్ మేనేజర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మహిళల లోదుస్తులు ధరించి ఆయన ఉరివేసుకున్నలు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
Minor Boy Killed For Cricket: న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వేసవి సెలవుల్లో సరదా కోసం క్రికెట్ ఆట ఆడుకుందాం అని అనుకున్న పిల్లల మధ్య మొదలైన చిన్న గొడవ కాస్తా చిలికి చిలికి గాలివానలా మారింది. ఈ గొడవలోనే 12 ఏళ్ల బాలుడికి, 13 ఏళ్ల బాలుడికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
Disha SOS Effect: దిశా SOS యాప్ ను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా పరిగణిస్తున్నారు. నిన్న నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన ఘటన దీనికి ఉదాహరణగా నిలుస్తోంది. అర్ధరాత్రి ఒంటరిగా వెళ్తున్న మహిళలను కొందరు ఆగంతకులు బలవంతంగా ఆటోలోకి లాకెళ్లే ప్రయత్నం చేశారు. ఆ తరువాత ఏం జరిగిందంటే..
Birthday Boy Killed By Friends: ముంబై: బర్త్డే పార్టీ ఐదుగురు స్నేహితుల మధ్య చిచ్చు పెట్టింది. ఆ గొడవ కాస్తా పెద్దది కావడంతో ఏకంగా బర్త్ డే పార్టీ ఇచ్చిన స్నేహితుడినే అతడి నలుగురు స్నేహితులు కలిసి తీవ్రంగా కొట్టి చంపారు. ఇంతకీ ఈ దారుణ హత్యకు కారణం ఏంటో తెలిస్తే ఇంకా షాక్ అవుతారు.
11 Year Old Boy Dies In Bomb Blast: పబ్లిక్ టాయిలెట్లో బాంబ్ పేలి.. ఓ బాలుడు మృతి చెందిన ఘటన పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు పబ్లిక్ టాయిలెట్లో బాంబులు దాచిపెట్టగా.. అవి ఒక్కసారిగా పేలాయి. బాలుడు ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.
Cheating Case In Visakhapatnam: విశాఖపట్నంలో సరికొత్త మోసం వెలుగులోకి వచ్చింది. రూ.2 వేల నోట్లు మార్పిడి పేరుతో రూ.60 లక్షలతో ఓ గ్యాంగ్ పరార్ అయింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి. గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకున్నారు.
Married Couple Died On First Night: కోటి ఆశలతో కొత్త జీవితం ఆరంభిద్దామని అనుకున్న నవ దంపతులు.. ఊహించని రీతిలో మృతి చెందారు. ఫస్ట్ నైట్ రోజే గుండెపోటుతో మృతి చెందారు. దీంతో పెళ్లింట విషాదఛాయలు అలముకున్నాయి.
Man Kills Wife: అసలు ఏం జరిగింది అంటే.. మే 20న రాత్రి వేళ శ్రావణితో ( పేరు మార్చడం జరిగింది ) ఆమె భర్త సెక్స్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే, అప్పటికే ఆమె తన రెండో కాన్పులో డెలివరి అయి నెల రోజులే అవుతోంది.
Jewellery Shop Robbery: బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన స్పెషల్ 26 మూవీతో పాటు తమిళ స్టార్ హీరో సూర్య నటించిన గ్యాంగ్ సినిమాలను మీరూ చూసే ఉండి ఉంటారు కదా... ఆ రెండు చిత్రాల్లో కథనం ఒక్కటే. జువెలరీ షాపులు, బడా బాబుల ఇళ్లలో ఫేక్ ఐడి దాడులు చేసి అందినకాడికి దోచుకుపోవడమే ఈ సినిమాల స్టోరీ. తాజాగా హైదరాబాద్లో ఆ స్టోరీని ఇంప్లిమెంట్ చేసిన దొంగల ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Road Accident In Mysore: కర్ణాటకలో సోమవారం రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ రెండు ఘటనల్లో మొత్తం 16 మంది మరణించారు. మృతులందరూ ఘటన స్థలాల్లోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.