Real estate man murdered in Hyderabad: స్కూటీపై వెళ్తున్న రియల్టర్ ను దుండగులు వెంబడించి మరీ కత్తితో దారుణంగా హతమార్చారు. దీంతో అతను ఘటనస్థలంలోనే రక్తపు మడుగులో మునిగిపోయాడు. ఈ ఘటన జవహర్ నగర్ లో చోటు చేసుకుంది.
Phone theft in Mehdipatnam police station: సీసీ కెమెరాల ఆధారంగా దొంగను పట్టుకుని ఆ ఫోన్ ను పోలీసు స్టేషన్ లోని లాకర్ లో పెట్టారు. అయితే దీన్ని మరో పోలీసు సీక్రెట్ గా నొక్కేశాడు. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. పోలీస్ స్టేషన్ లో దొంగలు ఏంట్రా బాబు అంటూ నెటిజన్లు బిత్తరపోతున్నారు.
Ar constable molested woman in hyderabad: రోడ్డుపై వెళ్తున్నమహిళ పట్ల పోలీసు నీచంగా ప్రవర్తించాడు. ఆమె ప్రైవేటు పార్ట్ లను తాకుతూ పైశాచికంగా ప్రవర్తించాడు. వెంటనే ఆమె కుటుంబ సభ్యులకు చెప్పింది. ఈ ఘటనపై నెట్టింట దుమారం చెలరేగింది.
commercial Pilot Raped lady copilot in Bengaluru: బెంగళూరులో సీనియర్ కమర్షియల్ పైలట్ బేగంపేటకు చెందిన లేడీ కోపైలట్ పై అత్యాచారం చేశాడు. ఈ ఘటన తర్వాత యువతి షాక్ కు గురై ఆతర్వాత హైదరాబాద్ కు చేరుకున్న తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఘటన సంచలనంగా మారింది.
Pune man killed his wife case: తన భార్యను 'దృశ్యం' సినిమాను పలు మార్లు చూసి హత్య చేసినట్లు భర్త అంగీకరించడం చూసి పోలీసులు షాక్ అయ్యారు. అంతేకాకుండా.. తన భార్య ఫోన్ నుంచి ఇతరులకు వల్గర్ మెస్సెజ్ లను కూడా పంపాడు. ఈ ఘటన స్థానికంగా పెను సంచలనంగా మారింది.
Woman molested in Running bus: నిద్రలో ఉన్న యువతి ప్రైవేటు పార్ట్ లను నొక్కుతూ నీచంగా ప్రవర్తించాడు. అంతటితో ఆగకుండా ఆమె ఇన్నర్ లో చేయి వేసేందుకు ప్రయత్నించాడు.ఈ వీడియో వైరల్గా మారింది.
Chikkaballapur Suicide: 38 ఏళ్ల అత్త లైంగిక వేధింపులకు తట్టుకోలేక 19 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ జిల్లాలో ఇలాంటి షాకింగ్ సంఘటన జరిగింది. వితంతువు మహిళ లైంగిక వేధింపులు, వేధింపులు భరించలేక ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కేసు ఏమిటి? పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.
Sangareddy Woman commit suicide due to ant fear: గత కొన్నిరోజులుగా వివాహిత చీమలంటే భయంతో తెగ టెన్షన్ పడిపోతుండేది. ఇల్లంత చీమలు లేకుండా ఏవేవో పౌడర్ లు చల్లుతూ వింతగా ప్రవర్తించేది. ఇటీవల మహిళ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. సంగారెడ్డిలో చోటు చేసుకున్న ఈ ఘటతో అందరు షాక్ అవుతున్నారు.
Coimbatore Rape Case: దేశంలో మరో అత్యాచార ఘటన ప్రజల్లో కలవరం సృష్టిస్తోంది. తమిళనాడులోని కోయంబత్తూరు ప్రాంతానికి చెందిన ఓ కళాశాలలో చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థిని ఆదివారం అత్యాచారానికి గురయ్యింది.
Big twist in Delhi university acid attack: యువతి తండ్రి చెప్పడంతోనే తనపై యాసిడ్ దాడికి పాల్పడినట్లు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రత్యర్థిని కేసులో కావాలని ఇరికించాలని ఈ విధంగా డ్రామా ఆడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై ప్రస్తుతం పోలీసులు సీరియస్ అయ్యారు.
DCP Chaitanta Gun Firing: హైదరాబాద్ నడిబొడ్డున మరోసారి గన్ తూటాల సౌండ్ వినపడింది. చైన్ స్నాచర్ దుండగులపై డీసీపీ చైతన్య మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఛాదర్ ఘాట్ ఏరియాలో హైటెన్షన్ నెలకొంది. పోలీసులు ఒక్కసారిగా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు.
Dcp Chaitanya gun firing on chain snatcher: చైన్ స్నాచర్ పై డీసీపీ మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో ఒక్కసారిగా ఛాదర్ ఘాట్ ప్రాంతంలో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. పోలీసులు ఘటన ప్రదేశంలోకి భారీగా చేరుకున్నారు.
cp sajjanar on cyber crimes: వాట్సాప్ డీపీ గా తన ఫోటోల్ని పెట్టుకుని పలువురికి సందేశాలు పంపిన విషయంపై సైబరాబాద్ సీపీ సజ్జనార్ రియాక్ట్ అయ్యారు. ఇలాంటి వాటిపై రియాక్ట్ కావొద్దని స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రజలు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
Bus Accident Kurnool: కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో ప్రైవేట్ బస్సులోని చాలా మంది ప్రయాణికులు అగ్నికి ఆహుతి అయినట్లు తెలిసిన విషయమే. అయితే ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్న ఓ వ్యక్తి ఇప్పుడు మీడియా ముందు మాట్లాడుతున్నారు. కేవలం 2 నిమిషాల్లోనే బస్సు అంతా బూడిద అయ్యిందని చెబుతున్నారు.
Bus Accident Kurnool: కర్నూల్ జిల్లాలో బస్సులో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది ఎంతో మంది అగ్నికి ఆహుతి అయినట్లు తెలిసిందే. అయితే ఈ ఘటనకు ముందు బస్సు ఓ బైక్ను ఢీకొట్టి 300 మీటర్ల మేర ఈడ్చుకెళ్లినట్లు తెలుస్తోంది. దీని వల్ల మంటలు చెలరేగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
కర్నూల్ జిల్లాలో ఘోర బస్సు అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆ మంటల్లో చిక్కుకొని దాదాపుగా 32 మంది మరణించినట్లు సమాచారం. వారంతా అగ్నికి ఆహుతి అయినట్లు తెలుస్తోంది. ఈ బస్సులో నుంచి 12 మంది ప్రయాణికులు బయటపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సంఘటన రేంజ్ డీఐజీ, ఇతర అధికారులు చెబుతున్న వివరాలు ఇవే!
Bus Accident Kurnool: కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అగ్నికి ఆహుతి అయ్యారు.
Tuni Crime News: ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారానికి యత్నించాడు. బాలికకు మాయమాటలు చెప్పి.. దారుణానికి ఒడిగట్టేందుకు ప్రయత్నించగా.. ఓ వ్యక్తి వీడియో తీస్తూ నిలదీశాడు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాకినాడ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా..
man molested minor girl: మైనర్ బాలికను రన్నింగ్ ట్రైన్ లో వేధింపులకు పాల్పడ్డాడు. అంతే కాకుండా నిలదీస్తే నాటకాలు చేశాడు.ఈ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు.
Wife killed her husband with Viagra pills: కూరలో, లిక్కర్ లో వయాగ్రా ట్యాబ్లెట్ లను కల్పి కట్టుకున్న భార్య కరీంనగర్ లో అంతమోందించింది. ఈ ఘటనలో మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.