Gadapa Gadapaku Mana Prabhutvam Programme Cancelled By AP Govt: అధికారం కోల్పోయిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్కు చంద్రబాబు ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిష్టాత్మకంగా అమలుచేసిన ఓ కార్యక్రమాన్ని ప్రభుత్వం రద్దు చేసింది.
Chandrababu Naidu New Official Residence Opens At Delhi: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి జాతకాన్ని మరోసారి మార్చివేశాయి. ఎన్డీయేకు తక్కువ సీట్లు రావడంతో కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో చంద్రబాబుకు విశేష ప్రాధాన్యం దక్కుతోంది. ఈ క్రమంలో ఢిల్లీలో చంద్రబాబుకు ప్రత్యేకంగా నివాసం ఏర్పాటుచేశారు.
Petrol price: దేశంలో పెట్రో ధరల మోత మోగుతోంది. గత కొన్ని రోజులుగా రేట్లు మరింత పైపైకి చేరుతూ సామాన్యుల జేబుకు చిల్లు పెడుతున్నాయి. బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి పెట్రోల్ ధరలు ఎంత మేర పెరిగాయి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఎన్డీఏ (NDA) ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ బిల్లుల (agriculture bill) ను అందరూ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బిల్లులు తీసుకురావడాన్ని నిరసిస్తూ ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ శిరోమణి అకాలీదళ్ పార్టీ సభ్యురాలు హర్సిమ్రత్ కౌర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా సైతం చేశారు. పలు వ్యవసాయ సంఘాలు రైల్ రోకోకు, బంద్కు పిలుపునిచ్చాయి. రేపు ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం.
పార్లమెంటులో ఎన్డీయే సర్కారు ప్రవేశపెట్టిన వ్యవసాయ సంబంధిత బిల్లును వ్యతిరేకిస్తూ.. ప్రభుత్వ భాగస్వామ్య శిరోమణి అకాలీదళ్ పార్టీ నాయకురాలు, కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ (Harsimrat Kaur Badal) రాజీనామా చేశారు. సెంట్రల్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మంత్రిగా బాధ్యతలను నిర్వర్తిస్తున్న ఆమె గురువారం రాత్రి రాజీనామా చేశారు.
రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యావాదం తెలిపే తీర్మానం చర్చ సందర్భంగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ సహా అన్ని ప్రతిపక్ష పార్టీలపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ధన్యావాద తీర్మానంపై చర్చను ప్రధాని మోదీ ప్రతిపక్షాలపై దాడికి వేదికగా మలుచుకున్నారు. మోదీ ప్రసంగంలో నుంచి కొన్ని ముఖ్యాంశాలు ఇలా వున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.