Mahalaya Amavasya 2024: రేపు అక్టోబర్ 2వ తేదీ మహాలయ అమావాస్య. ఈరోజు పితరులకు తర్పణం, పిండ ప్రదానం చేస్తారు. ముఖ్యంగా ఈరోజున తిథి తెలియని వారికి కూడా నైవేద్యాలు వంటివి పెడతారు. అయితే, నైవేధ్యం అంటే ముఖ్యంగా తెలంగాణలో ఎక్కువ శాతం ముక్క, చుక్క ఉండాల్సిందే.