Srisailam Project: శ్రీశైలం ప్రాజెక్టులోకి గంటగంటకూ వరద ఉధృతి కొనసాగుతోంది. 10 గేట్లు పది అడుగుల మేర ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతానికి ఇన్ఫ్లో 2లక్షల4వేల895 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా..
Srisailam dam gates opened: కర్నూలు: శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ ప్రాంతాలతో పాటు కర్ణాటకలో కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం ప్రాజెక్ట్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
Sajjala Ramakrishna Reddy: తెలుగు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టుల వివాదం పెరిగి పెద్దదవుతోంది. అక్రమ ప్రాజెక్టులపై ఒకరికొకరు ఆరోపణలు సంధించుకుంటున్నాయి. రెండు రాష్ట్రాల పంచాయితీ ఇప్పుడు ఢిల్లీకు కూడా చేరింది. ఈ నేపధ్యంలో ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
భారీ వర్షాలతో తెలంగాణ (Telangana) ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ప్రాజెక్టులలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. నిన్నటితో పోల్చితే నేడు కృష్ణా ప్రాజెక్టు (Krishna River Projects)ల్లోకి ప్రవాహం కాస్త తగ్గినట్లు సమాచారం.
Srisailam project శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్లో పవర్ను ఈ ఏడాది కూడా చెరో 50 శాతం వాడుకోవాల్సిందిగా కృష్ణా రివర్ బోర్డు ( KRMB ) ఇరు తెలుగు రాష్ట్రాలకు సూచించింది. అలాగే ఈ ఏడాది కూడా 66:34 నిష్పత్తిలో కృష్ణా నది నీటిని పంచుకునేందుకు ( Krishna water ) బోర్డు సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందం కుదిరిందని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ పరమేశం తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.